Muralidhar Rao: GRMB చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ

* డీఆర్‌పీలపై జీఆర్‌ఎంబీ తన పరిధికి మంచి స్క్రూటినీ పేరుతో జాప్యం * డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి కంపాలని విజ్ఞప్తి

Update: 2021-10-29 01:30 GMT

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Muralidhar Rao: గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. గోదావరి డీఆర్‌పీలపై జీఆర్‌ఎంబీ తన పరిధికి మంచి స్క్రూటినీ పేరుతో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ లేఖ రాసారాయన. డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం క్లాజ్‌ 85(8)(డీ) లో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రీమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపాలని జీఆర్‌ఎంబీని కోరారు.

Full View
Tags:    

Similar News