Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

Telangana: విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో భేటీకానున్న టీ.కాంగ్రెస్‌ నేతలు

Update: 2022-07-05 04:51 GMT

Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ

Telangana: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో భేటీకానున్నారు. సమావేశానికి వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్ హాజరుకానున్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలపై నేతలు చర్చించనున్నారు. ఇక పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికపై విష్ణువర్ధన్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News