ఇవాళ జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్‌

T Congress: సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ ఆందోళనలు

Update: 2022-07-27 03:23 GMT

ఇవాళ జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్‌

T Congress: వాళ జిల్లా కేంద్రాల్లో టీకాంగ్రెస్‌ నిరసనలు చేపట్టనుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని సూచించింది. ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సూచనతో రేపు గాంధీ విగ్రహాలు లేదా ఏదైనా చారిత్రక ప్రదేశాల్లో దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు టీకాంగ్రెస్‌ నేతలు.

Tags:    

Similar News