ఇవాళ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్

Rohith Reddy: ఈడీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ హైకోర్టు‌లో రోహిత్‌రెడ్డి పిటిషన్

Update: 2022-12-27 03:35 GMT

ఇవాళ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్ 

Rohith Reddy: ఎమ్మెల్యేలకు ఎర కేసులో పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటానని రోహిత్‌రెడ్డి తెలిపారు. రేపు రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News