బాసర ట్రిపుల్ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందో‎ళన

*విద్యాసంవత్సరం ప్రారంభమైనా... ల్యాప్‌‌టాప్‌లు ఇవ్వలేదని ఆవేదన

Update: 2022-06-14 10:58 GMT

బాసర ట్రిపుల్ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందో‎ళన

Basra IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనకు కొనసాగుతోంది. మండు టెండలోనూ పట్టువదలకుండా బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. ట్రిపుల్‌ఐటీకి శాశ్వత ప్రాతిపదికన వైఎస్‌ఛాన్సలర్‌ను నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. విద్యాసంవత్సరం ఆరంభమైనప్పటికీ ఇంతవరకు ల్యాప్‌టాప్స్‌ ఇవ్వలేదనీ, స్టడీ మెటీరియల్ అందివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags:    

Similar News