ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

Sri Rama Navami Shobha Yatra: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్‌

Update: 2024-04-18 02:50 GMT

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

Sri Rama Navami Shobha Yatra: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. శోభాయాత్రకు యువత కాషాయ జెండాలతో భారీగా పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ బీజేపీ అభ్యర్థి నగేష్ పాల్గొన్నారు. కాషాయ జెండాలతో రామనామ స్మరణ చేస్తూ భక్తులు హోరెత్తించారు .ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News