AK Gupta: సికింద్రాబాద్ అల్లర్లలో 12కోట్ల నష్టం

AK Gupta: ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాము, కమర్షియల్ స్టాల్స్ నాశనం అయ్యాయి

Update: 2022-06-21 07:59 GMT

Railway AK Gupta: సికింద్రాబాద్ అల్లర్లలో 12కోట్ల నష్టం

AK Gupta: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన విధ్వంసంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 12 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు రైల్వే డివిజనల్ మేజేజర్ ఏకే గుప్త. ప్లాట్ ఫాం 2, 3, 4, 5 పై ఉన్న కమర్షియల్ స్టాల్స్ నాశనమయ్యయని తెలిపారు.

చాలా వరకు ట్రైన్లు రద్దు చేసి..ప్రయాణికులకు రీఫండ్ చెల్లించామని, సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఏకే గుప్త అన్నారు.

Tags:    

Similar News