వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వేటాడతా.. చెండాడుతా -సిద్దిపేట కలెక్టర్‌

Venkatrama Reddy: పలువురు అధికారులపై సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు

Update: 2021-10-26 09:14 GMT

సిడిసిపెట్ కలెక్టర్ వెంకటరామి రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Venkatrama Reddy: పలువురు అధికారులపై సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. యాసంగిలో వరి పంట వేయడం మంచిది కాదని ఆవిషయం రైతులకు చెప్పాలన్నారు. రైతులకు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారిని వేటాడతా చెండాడుతానన్నారు ఆయన. ఏవో, ఏఈవోపై చర్యలు తీసుకుంటానన్నారు. ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే వారి షాపులు సీజ్‌ చేస్తానని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌ తెచ్చినా, పైరవీలు చేసినా సీజ్‌ చేసిన షాపులు తాను ఉన్నంతవరకు తెరవబోనివ్వనన్నారు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి.

Full View


Tags:    

Similar News