స్కూల్ వ్యాన్ బోల్తా ..ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి

సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తా పడి ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.

Update: 2019-08-28 08:37 GMT

సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తా పడి ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన చిన్నారులను స్ధానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

Tags:    

Similar News