Karimnagar: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

Karimnagar: కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన * బస్సులోని 50 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Update: 2021-08-16 02:08 GMT

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో రోడ్ ఆక్సిడెంట్ (ఫైల్ ఇమేజ్)

Karimnagar: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీ కొట్టింది పెళ్లి బస్సు. ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ‌ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News