Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి

Update: 2023-11-07 10:12 GMT

Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News