Telangana: తెలంగాణలో ఎల్లుండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు

Telangana: రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగితే రేపు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్‌

Update: 2022-01-30 07:16 GMT

 తెలంగాణలో ఎల్లుండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు

Telangana: ఎల్లుండి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే ప్రత్యేక అధికారులు ఛార్జీల పెంపును ఫైనల్‌ చేయగా ఏ క్షణంలోనైనా జీవో విడుదయ్యే అవకాశాలున్నాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగితే రేపు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం రేపు రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు.

Tags:    

Similar News