Raghunandan Rao: సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం

Raghunandan Rao: ప్రచారంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన రఘునందన్‌రావు

Update: 2024-04-19 08:15 GMT

Raghunandan Rao: సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం

Raghunandan Rao: 2 లక్షల రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నా మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News