Putta Madhu: పుట్ట మధును రెండోరోజు విచారిస్తున్న పోలీసులు

Putta Madhu: వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదుతో పోలీసుల విచారణ

Update: 2021-05-09 06:23 GMT

పుట్ట మధు (ఫైల్ ఇమేజ్)

Putta Madhu: పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదుతో పోలీసుల విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు 2 కోట్ల రూపాయలు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇక వారంరోజుల అదృశ్యానికి గల కారణాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News