Phone Tapping Case: నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ

Phone Tapping Case: భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావును.. ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

Update: 2024-03-27 04:30 GMT

Phone Tapping Case: నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ

Phone Tapping Case: నాంపల్లి కోర్టులో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో.. కౌంటర్ దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరపు లాయర్లు ఇవాళ నాంపల్లి కోర్టులో కౌంటర్ దా‌ఖలు చేసే అవకాశముంది.

Tags:    

Similar News