Independence Day 2020: జాతీయ జెండా ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

Update: 2020-08-15 05:28 GMT

Independence Day 2020: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజి చిత్రపటాలకు పూలమాల వేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు షేక్ రియాజ్, వై.నగేష్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా, కొవిడ్-19 నేపథ్యంలో సామాజిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.



Tags:    

Similar News