Boora Narsaiah Goud: భువనగిరి గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుంది

Boora Narsaiah Goud: పార్టీ కార్యకర్తలు రోజుకు రెండు గంటలు ప్రచారం చేయాలి

Update: 2024-04-11 15:50 GMT

Boora Narsaiah Goud: భువనగిరి గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుంది

Boora Narsaiah Goud: భువనగిరి గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు రోజుకు రెండు గంటలు కేటాయించి ఇంటింటికి ప్రచారం చేస్తే కచ్చితంగా గెలుస్తామని అన్నారు. పార్టీలకతీతంగా తమకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. బీజేపీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ స్థాయి, పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ అభయ్ పటేల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News