తెలంగాణ సీఎంకు నవీన్‌ పట్నాయక్‌ లేఖ

Update: 2019-07-27 14:56 GMT

ఈ ఏడాది మేలో ఓడిస్సాలో ఫోని తుఫాన్ సృష్టించిన బీభత్సం గురించి మనకి తెలిసిందే . దీనివల్ల అక్కడ భారీగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి . దీనితో అక్కడ చాలా ప్రాంతాలు అందకారంలోకి వెళ్ళిపోయాయి . అప్పుడు ఓడిస్సా ప్రభుత్వ సలహా మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలోని పలువురు విద్యుత్ శాఖా అధికారులతో మాట్లాడి వారిని అక్కడికి పంపించి తిరిగి మెరుగు స్థితికి వచ్చే వరకు చాలా కృషి చేసారు . అయితే తెలంగాణా ప్రభుత్వం అందించిన సేవలకు గాను ఓడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతూ ఓ లేఖను రాసారు . 

Tags:    

Similar News