Telangana: నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

*నామినేషన్ వేసిన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి..పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రావు, బండా ప్రకాష్

Update: 2021-11-16 06:45 GMT

నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు(ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రావు, బండా ప్రకాష్‌లు నామినేషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో బండా ప్రకాష్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బండా ప్రకాష్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News