మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munugode: స్రవంతి పేరు ప్రకటించిన ఏఐసీసీ

Update: 2022-09-09 07:52 GMT

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munugode: మునుగోడు అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపిక చేశారు. మునుగోడు టికెట్ కోసం స్రవంతి, కృష్ణారెడ్డి పోటీపడ్డారు. చివరకు స్రవంతి పేరును ఏఐసీసీ ప్రకటించింది.

Full View


Tags:    

Similar News