Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Karimnagar: *ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Update: 2022-01-13 02:59 GMT

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి కొప్పలు ఈశ్వర్, జిల్లా కలెక్టర్ జి.రవి స్వామి వారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News