జనగాం సభలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి

Janagaon: జనగాం జిల్లాలో కోమటిరెడ్డి నియోజకవర్గంలోని మండలాలు.

Update: 2022-02-12 03:47 GMT

జనగాం సభలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి

Janagaon: జనగాంలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఏర్పడిన జనగాం జిల్లాలో... కోమటిరెడ్డి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు కలుస్తున్నాయి. దీంతో ఆ మండలాల అభివృద్ధి కోసం కోమటిరెడ్డి.. కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. జనగామలో మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, చేర్యాలను డివిజన్ గా చేయడం వంటి అంశాలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News