Warangal: సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం, తెల్ల బంగారం

Warangal: చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధరలు

Update: 2022-03-30 04:58 GMT

Warangal: సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం, తెల్ల బంగారం

Warangal: ఎర్ర బంగారం, తెల్ల బంగారం రైతులకు సిరులు కురిపిస్తోంది. మిర్చీ రేటు బంగారం ధరలను దాటి పరుగులు తీస్తోంది. వరంగల్ జిల్లా ఏనుమామూల మార్కెట్లో..చరిత్రలో ఎన్నడూ లేనంతగా మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. దేశీయ మిర్చి క్వింటాల్‌కు 52వేలు పలకడం మార్కెట్ చరిత్రలోనే ఇదే తొలిసారని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఇక తెల్లబంగారంగా పిలిచే పత్తి కూడా రికార్డు స్థాయి ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి 11,690 రూపాయలు పలకడంతో రైతులు సంబుర పడుతున్నారు.

Tags:    

Similar News