వరి కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొంటాం

Update: 2024-04-15 15:33 GMT

వరి కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్థరహతమన్నారు సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత్సరం మాత్రమే పాదర్శకంగా జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను తప్పక కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News