Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన

* ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

Update: 2021-09-08 10:45 GMT

మంత్రి ప్రశాంత్ రెడ్డి (ట్విట్టర్ ఫోటో) 

Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి కిసాన్ నగర్‌లో సీనియర్ సిటిజన్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని  ఆవిష్కరించారు. అలాగే, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్  బ్యాక్ వాటర్‌లో మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Tags:    

Similar News