Ponguleti Srinivas: ప్రజా పాలనలో పేదోళ్ళ సొంతింటి కల సాకారం చేస్తాం

Ponguleti Srinivas: ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం

Update: 2024-03-06 14:00 GMT

Ponguleti Srinivas: ప్రజా పాలనలో పేదోళ్ళ సొంతింటి కల సాకారం చేస్తాం

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ప్రజా పాలనలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. ఈనెల 11న భద్రాచలంలో ఐదో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఏడాది 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మిస్తామన్నారు.

Tags:    

Similar News