KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీటీ * స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

Update: 2021-07-26 10:44 GMT

సిరిసిల్లలో సీటీ స్కాన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మొదటగా ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ‌ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే రమేష్ బాబు పర్యటనలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News