Telangana: మెదక్‌ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన

Telangana: ముప్పిరెడ్డిపల్లిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మంత్రి

Update: 2021-02-24 08:37 GMT
హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

Telangana: యువతకు విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు మంత్రి హరీష్‌రావు. సెల్‌‌ఫోన్లు వచ్చాక పిల్లలు, యువత ఆటలకు దూరమయ్యారని అందువల్ల శారీరక దృఢత్వం తగ్గిపోయిందని తెలిపారు. పిల్లలను టైమ్‌కు స్కూళ్లకు ఎలా తీసుకెళ్తున్నారో అదే విధంగా గ్రౌండ్లకు కూడా తీసుకెళ్లే బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైనా ఉందని చెప్పారు. మెదక్‌ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన హరీష్‌. కొద్దిసేపు బ్యాట్‌ పట్టి ఫోర్లు, సిక్సర్లు బాదారు. 

Tags:    

Similar News