చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్రావు
Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ కృషి చేస్తుంది
చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్రావు
Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు . సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆయన పర్యటించారు. చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను కార్యకర్తలతో కలిసి మంత్రి హరీష్ రావు వదిలారు.