మెదక్ జిల్లాలో చిరుత కలకలం

మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Update: 2025-10-29 07:18 GMT

మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ దారిలో చిరుత సంచరించడం ఇది రెండోసారి అని.. అటవీ అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించి జూపార్క్‌కు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Tags:    

Similar News