KTR: నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే రేవంత్‌కు ప్రమాదం

KTR: కాంగ్రెస్ పార్టీలోని వారితోనే రేవంత్‌కు ప్రమాదం

Update: 2024-04-01 13:13 GMT

KTR: నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే రేవంత్‌కు ప్రమాదం

KTR: జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి అంటున్నారని, జేబుదొంగలే ఆ పని చేస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొని కేటీఆర్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటున్నారని... బోటీ కొట్టేవాళ్లే ఆ పని చేస్తారని ఆక్షేపించారు. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారని... నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే నీకు ప్రమాదమన్నారు.

Tags:    

Similar News