తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు లేఖ

* అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ఫిర్యాదు * కృష్ణానదిపై మొత్తం 8 ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేవనెత్తిన ఏపీ

Update: 2021-01-12 16:40 GMT

Krishna river management board (file image)

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ లేఖ రాసింది. అనుమతులు లేకుండా కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ఫిర్యాదు చేసింది. మొత్తం 8 ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేవనెత్తింది ఏపీ. 5 కొత్త ప్రాజెక్టులు, 3 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పేర్లను లేఖలో ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేదని లేఖలో తెలిపింది. దీంతో DPR అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ లేఖ రాసింది. 

Tags:    

Similar News