Komatireddy: పీసీసీ చీఫ్‌గా ఎవరున్న సామాజిక తెలంగాణ కోసం పని చేస్తాం

* హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే దళితబంధు * దళితబంధు మాదిరిగానే బీసీ, మైనార్టీ బంధు ప్రవేశపెట్టాలి

Update: 2021-08-08 13:06 GMT

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరున్న కలిసి పనిచేస్తామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం పాటుపడుతామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధుని తీసుకొచ్చారని విమర్శించారు. దళితబంధు మాదిరిగానే, బీసీ, మైనార్టీ బంధు కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News