నేను అప్పుడు..ఇప్పుడు ఉద్యోగులను ఏమీ అనలేదు!

Update: 2019-10-14 11:45 GMT

తాను అప్పుడు.. ఇప్పుడు ఉద్యోగులను ఏమీ అనలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ విషయంలో తనపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను తెలంగాణ ద్రోహి అంటున్నారు అని, తెలంగాణ కోసం నేను జైలుకు వెళ్లిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎర్రబెల్లి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు.  

Tags:    

Similar News