Padma Rao Goud: సికింద్రాబాద్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

Update: 2024-03-23 10:43 GMT

Padma Rao Goud: సికింద్రాబాద్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దింపాలని నిర్ణయించారు. పార్టీ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయాలను సేకరించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు కేసీఆర్. కాగా పార్టీ సీనియర్‌ నేతగా ఉద్యమకాలం నుంచి, విధేయుడిగా పద్మారావు గౌడ్‌ గుర్తింపు తెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు.

Tags:    

Similar News