ఘనంగా కాకతీయుల వైభవ సప్తాహం.. మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు ఘనస్వాగతం

Warangal: స్వాగతం పలికిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌

Update: 2022-07-07 09:57 GMT

ఘనంగా కాకతీయుల వైభవ సప్తాహం.. మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు ఘనస్వాగతం

Warangal: నేటి నుంచి కాకతీయుల వైభవ సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌ హాజరయ్యారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ కమల్‌చంద్రకు స్వాగతం పలికారు. పడమర కోట ద్వారం నుంచి వేద పండితులు మంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. మధ్యకోట మీదుగా వెళ్లి కాకతీయుల నాటి పురాతన ఆలయం స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌.

Tags:    

Similar News