నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిపై క్లారిటీ

Update: 2021-02-12 14:08 GMT

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అనుభవం తనకు ఉందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జానారెడ్డి ఏమీ చేయలేదనే హక్కు ఏవరికి లేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తానే పోటీ చేయాలని సూచించిందని చెప్పారు.

Full View


Tags:    

Similar News