ముగిసిన సీఎం జగన్‌ విచారణ.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన జగన్‌

Update: 2020-01-10 07:00 GMT
జగన్‌

ఆస్తుల కేసులో నాంపల్లి కోర్టులో సీఎం జగన్‌ విచారణ ముగిసింది. ఈడీ కేసులో తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరారు. డిశ్చార్జ్‌ పిటిషన్లన్నీ కలిపి విచారించాలన్న పిటిషన్‌పై వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Tags:    

Similar News