Revanth Reddy: నేడు మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్‌ పర్యటన

Revanth Reddy: ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్

Update: 2024-04-30 02:16 GMT

Revanth Reddy: నేడు మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్‌ పర్యటన

Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌, వరంగల్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూరాబాద్‌ జనజాతర సభకు ఆయన హాజరవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి ఏడు గంటలకు బాలాపూర్‌, బడంగ్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి తొమ్మిది గంటలకు ఆర్కేపురం, సరూర్‌నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన పాల్గొంటారు.

Tags:    

Similar News