DK Aruna: శ్రీనివాస్గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అవాస్తవం
DK Aruna: ఈ ప్రచారం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్నారు
DK Aruna: మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అవాస్తవమని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఈ ప్రచారం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్నారు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుని బీజేపీపై మాట్లాడిన తీరు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పార్టీలో ఉన్నప్పుడు ఒకలా... బయటికి వెళ్లాక మరొలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు డీకే అరుణ.