నల్గొండ జిల్లాలో హయత్ నగర్ కిడ్నాపర్ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారినంటూ ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. 80వేల నగదు, మూడు ఉంగరాలతో రవిశేఖర్ ఉడాయించాడని సమాచారం. దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవడంతో కిడ్నాపర్ శేఖర్గా అనుమానిస్తున్నారు. హయత్ నగర్ లో ఈనెల 23 యువతిని కిడ్నాప్ చేసిన రవి శేఖర్ పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు.