Traffic: ఏపీ-తెలంగాణ బోర్డర్‌ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Traffic: నల్గొండ జిల్లా రామాపురం చెక్‌పోస్ట్ వద్ద నిలిచిన వాహనాలు * ఈ-పాస్‌ నిబంధనలను అమలు చేస్తున్న తెలంగాణ పోలీసులు

Update: 2021-06-13 08:36 GMT

Traffic jam at AP & TS Border (File image)

Traffic: ఏపీ-తెలంగాణ బోర్డర్‌ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం కావడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద రద్దీ బాగా పెరిగింది. కోదాడ మండలం రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ-పాస్‌ నిబంధనతో వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది. తెలంగాణ పోలీసులు నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు.

Tags:    

Similar News