ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్.. హాజరైన అమిత్ షా

Update: 2019-08-24 04:44 GMT

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 70 బ్యాచ్ ఐపీఎసీ పాసింగ్ అవుట్ పెరేడ్‌ ఘనంగా జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొత్తం 92 మంది ఐపీఎస్‌లో పరేడ్‌లో పాల్గొన్నారు. ఇందులో 11 మంది ఇతర దేశాలకు చెందిన వారు కూడా శిక్షణ పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. 

Tags:    

Similar News