High Court: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

High Court: హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశం

Update: 2021-09-09 06:11 GMT
గణేష్ నిమజ్జనం పై హై కోర్ట్ ఆంక్షలు (ఫైల్ ఇమేజ్)

High Court: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించకూడదని హైకోర్టు తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని కోర్టు చెప్పింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

Full View


Tags:    

Similar News