Heavy Floods: పెద్దపల్లి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన వరద ప్రవాహం

Heavy Floods: భారీ వర్షాలకు పోటెత్తిన గోదావరి నది * శ్రీ గౌతమేశ్వర ఆలయం చుట్టూ వరద నీరు

Update: 2021-07-23 06:53 GMT

పెద్దపల్లి జిల్లా గోదావరికి వరద ఉదృతి 

Heavy Floods: పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో మంథని గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ గౌతమేశ్వర ఆలయంలో 28 మంది చిక్కుకున్నారు. గోదావరి నది పోటెత్తడంతో ఆలయం చుట్టు భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో నిన్న రాత్రి నిద్రకు వచ్చిన 8 మంది, 11 మంది చేపల వేటగాళ్ళు, పూజార్ల కుటుంబసభ్యులు 10 మంది చిక్కుకున్నారు. బయటకు రాలేక ఆలయంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

Full View


Tags:    

Similar News