TS Government: రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం విందు

TS Government: ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సర్కార్

Update: 2024-03-13 15:59 GMT

TS Government: రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం విందు

TS Government: తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనున్న ఈ ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News