మునిగిపోయిన బోటును వెలికితీయడం సాధ్యం కాదని తేల్చిన అధికారులు

Update: 2019-09-22 13:18 GMT

చేతులు కాలకా ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదని.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బోటు ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రస్తుతం ఉన్న బోటు రవాణా చట్టాన్ని మార్చి పటిష్టం చేయాలన్నారు. ఏ బోటైనా నిబంధనలు అతిక్రమించకుండా నూతన బోటు పాలసీ తీసుకురావాలన్నారు. బోటు వెలికితీతకు కేంద్రం తగిన సాంకేతిక సహకారం అందిస్తుందన్నారు. 

Full View

Tags:    

Similar News