Bhupalpalli: భూపాలపల్లిలో కరోనా టెన్షన్.. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్

Bhupalpalli: వంద పడకల ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు

Update: 2023-12-25 11:08 GMT

Bhupalpalli: భూపాలపల్లిలో కరోనా టెన్షన్.. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్

Bhupalpalli: తెలంగాణలో కరోనా కలవరపెడుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకే ఫ్యామిలీలో ఐదుగురికి పాజిటివ్ రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వృద్దురాలికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కుటుంబ సభ్యులకు టెస్ట్‌ చేయడంతో కొవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కుటుంబ సభ్యులకు టెస్ట్‌ చేయడంతో పాజిటివ్. అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు వంద పడకల ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు.

Tags:    

Similar News