రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Rajanna Sircilla: చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారుల యాసిడ్ దాడి...

Update: 2022-04-01 04:03 GMT

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Rajanna Sircilla: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తిప్పపూర్‌లోని చికెన్ సెంటర్‌లో ఈ వివాదం తలెత్తింది. తలలు పగిలేలా ఇరువర్గాలు కొట్టుకున్నాయి. చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారులు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News