Peddireddy: మాజీమంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు

Peddireddy: ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకోనున్న పెద్దిరెడ్డి

Update: 2021-07-28 07:59 GMT

టీఆరెఎస్ లో చేరనున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి (ఫైల్ ఇమేజ్)

Peddireddy: మాజీమంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు పెద్దిరెడ్డి. ఈటల బీజేపీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

Tags:    

Similar News